కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మీ సోషల్మీడియా ఖాతాలో ఏదైనా వ్యతిరేక పోస్టు పెడుతున్నారా? లేదా మీ మిత్రుడు పంపించిన పోస్టును మరెవరికైనా షేర్ చేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. ఎక్స్, ఇన్స్టాగ్రామ�
సోషల్ మీడియా యూజర్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పోస్ట్లు చేసేటప్పుడు జాగరూకత, అప్రమత్తతతో వ్యవహరించాలని, లేదంటే తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నటుడు, తమిళనాడు మాజీ ఎ�