తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని కందెనకుంట, చర్లపల్లి, నరసింహులపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కే�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది.
సారంగాపూర్, బీర్ పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కూరిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంద
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం కారణంగా అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు �