స్మార్ట్సిటీ స్కీంలో రూ. 944 కోట్లతో 108 అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ. 427కోట్లతో 54 పనులను పూర్తి చేశారు. రూ.517కోట్లతో చేపట్టిన మరో 54 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో సుమా రు 20 పనులు 10 శాతం వరకే జరిగాయి. ముఖ�
చారిత్రక వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన స్మార్ట్సిటీ పథకం భవితవ్యం గందరగోళంలో పడింది. జూన్ 30తో ఈ పథకం అమలు గడువు ముగుస్తుండగా కేంద్రం పొడిగిస్తుందా? లేదా అనే దానిపై అనుమాన
స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్లో కొనసాగుతున్న ఫేజ్-1 అభివృద్ధి పనులను శు�
స్మార్ట్సిటీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. 2024 జూన్ 30 వరకు నగరంలో స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది