విద్యార్థులకు ఖగోళ శాస్త్ర వి జ్ఞానాన్ని అందించే ప్రతాపరు ద్ర నక్షత్రశాల పదేళ్లుగా మూ తపడింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆవరణలో రెండున్నర దశాబ్ధాల క్రితం హిందూజ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అయితే �
భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక�