మరోసారి ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది స్మార్ట్బజాజ్. ఫుల్ పైసా వసూల్ పేరుతో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు అన్ని రకాల ఉత్పత్తులను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు సం�
స్మార్ట్ బజార్..ఫుల్ పైసా వసూల్ సేల్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఆఫర్లలో అన్ని రకాల ఉత్పత్తులను తగ్గింపు ధరకు విక్రయించనున్నట్లు ఒక ప్రకటన
స్మార్ట్ బజార్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత పండుగ సీజన్లో స్మార్ట్ బజార్కు మరింత ప్రచారం కల్పించడానికి మాధురి దీక్షిత్ నటించిన ప్రకటనను విడుదల చేసింది.