ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిత్యం మనం బ్యాంకులపై ఆధారపడుతూనే ఉంటాం. మన దగ్గరున్న నగదును డిపాజిట్ల రూపంలో తీసుకునే బ్యాంకులు.. మన అవసరాల కోసం రుణాలనూ అందిస్తాయి. సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో నగదును దాచు�
ఒకేసారి మూడు సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. రాశి పెరిఫరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనున్నాయి.