దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచుతూ అధికారులు చేసిన ప్రతిపాదనలను స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) తిరస్కరించింది. ప్యాకేజీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించ
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు అంచనాలు ఎందుకు పెరిగియో చెప్పాలని, ప్యాకేజీలవారీగా ఆ వివరాలను సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఆ ప్రాజెక్టు అధికారులను ఆదేశించింది. పెరిగిన అంచనాలపై స్టేట్ లెవల్ స్టాండి�