Delhi Double Murder | సహజీవనం చేస్తున్న మహిళ, పసిపాపను ఒక వక్తి దారుణంగా హత్య చేశాడు. మహిళ అరుపు, చిన్నారి ఏడ్పు వినపించకుండా నోటికి టేప్ వేశాడు. సర్జికల్ బ్లేడ్తో గొంతులు కోసి వారిని చంపాడు.
ముంబై: నన్ను ఎందుకు ప్రేమించవు?… అని అమ్మాయిని ప్రశ్నించిన ఒక వ్యక్తి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ దారుణం జరిగింది. 18 ఏళ్ల సుఖ్ప్రీత్ కౌర్ అలియాస్ కాశీష్ ప్రీత్పాల్సిం�