బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన నానమ్మ వృద్ధాప్యంలోనూ ఎంతో అందంగా ఉండేదని, ఆమె సౌందర్య రహస్యం ఏమిటి అన్నది ఇటీవల మీడియాతో పంచుకుంది. ‘94 ఏండ్ల వయసులో చనిపోయేనాటికి కేవలం ఓ మూడు నాలుగు గీతలు ఆమె ముఖం మీద కన
వయస్సు మీద పడుతున్న కొద్దీ సాధారణంగా ఎవరికైనా సరే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ఇది సహజమే. వయస్సు పెరిగే కొద్దీ చర్మం తన సహజ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో ముఖంపైనే కాదు శరీరంలో ఇతర �
స్మార్ట్ఫోన్లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురవుతాయని, నిద్రకు భంగం వాటిల్లుతుందని తెలిసిందే. అయితే ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయ�
చర్మ సంరక్షణలో పాలుపంచుకునే ప్రొటీన్లు.. ఎలాస్టిన్, కొలాజెన్ ప్రభావం వయసు పెరిగేకొద్దీ తగ్గుతుంది. దాంతో చర్మం ముడతలు పడుతుంది. ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది. అకాల వృద్ధాప్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ స�