ఆధునిక యుగంలోకి తెలుగు నాటక రంగ ప్రవేశానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. 1950వ దశకంలోనే తెలంగాణ నాటక రంగ వైభవానికి పాటుపడ్డ తెలంగాణ బిడ్డ, ఆధునిక తెలుగు నాటక రంగ మకుటం, తెలుగు నాటక రంగ చరిత్ర గుర్తుంచుకోదగ్గ నటు�
ED Chief | ఎడా పెడా ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని స�
Crime news | విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు వ్యక్తులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.