గోదావరిఖనికి చెందిన వశిష్క అనే ఆరేళ్ల బాలిక ఆనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆపదలో ఉన్న బాలికకు శుక్రవారం అత్యవసరంగా ఏ-పాజిటివ్ రక్తం రె�
లైంగికదాడి| ఆరేండ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని త్రిలోక్పురిలో జరిగింది. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.