25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన నూతన పాలకమండ�
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా సీతారంజిత్రెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం శ్రీవారి ఆలయంలో జేఈవో వీరబ్రహ్మం ఆమెతో ప్రయాణ స్వీకారం చేయించారు.