‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. వారు చేస్తున్న కుట్రలకు ఇక్కడి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నా రు. అందుకే తెలంగాణ అస్తిత్వ చిహ్నా లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి’ అని తెలంగాణ అధ్�
సమసమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధమని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాల యం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
మన్యంకొండ క్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ ఏడాది రూ.25 కోట్లు.. వచ్చే ఏడాది రూ.25 కోట్లు విడుదల చేయనున్నట్�