సిరిసిల్ల మరమగ్గం ఆగిపోయింది. నాలుగు నెలలుగా పనిలేక మూగబోయింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో కార్మికులకు చేతినిండా పని, పనికి తగ్గ కూలీతో పదేండ్లుగా బతుకుచూపిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ సర్కారు పట్టిం�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం కారణంగా 4 నెలలుగా పవర్ లూమ్ యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదురొంటున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి తమకు ఉపాధి చూపాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఎదుట బుధవారం తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసాము�