సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో వందలాది రైతు కుటుంబాలు సింగూరు వరద కాల్వను నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నాయి. ఈ గ్రామంలో ఈ యాసంగిలో 600 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. మరికొద్ది రోజు�
Heavy rains | సంగారెడ్డి జిల్లా(Sangareddy) సింగూరు ఎడమ కాలువకు (Singuru left canal) గండి పడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో వరద ఉధృతికి సింగూర్ కెనాల్ ఎడమ కాల్వ తెగిపోయింది.