సీఎం రేవంత్రెడ్డి కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపి�
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా జలవిద్యుత్ కేంద్రం నుంచి 2,667 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా