ఎట్టకేలకు సింగూర్ ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేసింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సాగునీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని ఈ నెల 7న మాజీ డిప్యూటీ స�
సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, రైతులతో క�
ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘన్పూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన�
Padma Devender Reddy | ఘణపూర్ ఆయకట్ట కింద రైతులు వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారని, సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపి�
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా జలవిద్యుత్ కేంద్రం నుంచి 2,667 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశా