వర్షాకాలం తర్వాత రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్ పనులు చేపడతామని, ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.16 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు (Singur) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40,496 క్యూసెక్కులు వస్తుండగా, 3,18
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.