దేశీయ మార్కెట్లోకి మరో విదేశీ ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులోకి వచ్చింది. వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్ఫాస్ట్..సరికొత్తగా ఏడుగురు కూర్చోవడానికి వీలుండే వీఎఫ్ ఎంపీపీని పరిచయం చే�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సంచలనం సృష్టించింది. ఈ సంస్థ రూపొందించిన ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది.