1973లో తన తొలి పాటల పుస్తకం ‘వీబీ గద్దర్ పాటలు’ పుస్తకం వెలువడింది. ఎమర్జెన్సీ తర్వాత విప్లవోద్యమంతో మమేకమైండు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి గొంగడి భుజానేసుకొని దేశమంతటా అజ్ఞాతంగా తిరుగుతూ తన మాట,
ప్రజా గాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్(74) ఇక లేరు. హైదరాబాద్లోని అపోలో దవాఖానలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 10 రోజుల క్రితం గుండెపోటుతో గద్దర్ దవాఖానలో చేరారు.
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడం చారిత్రాత్మకం..ఆయన గొప్ప ఆలోచనకు కన్నీళ్లతో వందనం పలుకుతున్నానని ప్రజా గాయకుడు గద్దర్ అన్