ఎలక్ట్రిక్ చార్టింగ్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణ సూచించారు. జైపూర్లోని ఎస్టీపీపీలో అధికారులకు అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ చార్జింగ్ వాహ�
సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు ‘రెనివ్ ఎక్స్' అవ�