లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029లో ఏకకాల ఎన్నికలు సాధ్యం కావని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ బిల్లుపై ముందుకు వెళితే తమ పార్టీ దేశవ్యాప్త నిరసన చేపడుతుందని హెచ్చరించా�
జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు
లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు దీని వల్ల ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది మానవ వనరులను బాగా వినియోగించుకోవచ్చు పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ, మార్చి 16: జమిలి ఎన్నికల అంశాన