దేశీయ మార్కెట్లో వెండికి డిమాండ్ నానాటికీ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై రికార్డులను సృష్టిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో మరో రూ.1,800 పుంజుకున్నది. దీంతో
దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ విజృంభించాయి. మంగళవారం తగ్గినప్పటికీ.. బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి రూ.2 లక్షల ఎగువన రేటు పలికింది. హైదరాబాద్లో ఏకంగా కిలో
ధరల పెరుగుదలలో పసిడి, వెండిలు నువ్వా..నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వీటి ధరల కారణంగా సామాన్యుడు జంకుతున్నారు. గత నెలలో అయితే రెండంకెల స్థాయిలో పుంజుకున్నాయి.