Collector Sikta Patnaik | గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా