సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు శుక్రవారం శ్రీరాంపూర్ ఓసీపీపై కార్మికుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గోమాస ప్రకాశ్, నాయకులు సబ్లు ప్రేమ్కుమార్, మిడివె
హైదరాబాద్ : ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలనే నినాదం రోజురోజుకు ఉధృతమవుతున్నది. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినా�