ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపే చెత్త డంపింగ్ యార్డు సిద్ధా పూర్ గ్రామంలో వద్దే..వద్దని స్థానికులు తేల్చి చెప్పారు. సిద్ధ్దాపూర్లోని సర్వేనంబర్లు 252, 278, 361లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత�
కామారెడ్డి : జిల్లాలోని పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఆస్తి తగాదా ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. చిరంజీవి, ప్రవీణ్ ఇరువురు గ్రామంలోని ఇరుగుపొరుగువారు. ఒకరితో మరొకర�