స్నేహితుడినే పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. భా ర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కత్తితో పొడిచి చంపాడు. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన మేరకు వివర�
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు ఓ యువకుడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల మండల కేంద్రానికి చెందిన చెప్పాల రాకేశ్ (26), తెడ్డు సూర్య మంచి స్నేహితులు.