అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా ఉన్నందున రాష్ర్టాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తున్నది. ఒక్కో రాష్ర్టానికి షెడ్యూల్ కేటాయించేలా, అన్ని �
Shaligram boulders: నేపాల్ నుంచి సాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి. ఆ రాళ్ల నుంచే రాముడు, సీత విగ్రహాలను తయారు చేయనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
Ayodhya Ram temple | అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు అంచనా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో ఆలయ నిర్మాణం