ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహమాడింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. ‘షేర్షా’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అక్కడే ఈ జంట మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం వివాహ బంధంతో
బాలీవుడ్లో బయోపిక్స్ కొత్తేమి కాదు.1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెర
ఇటీవలి కాలంలో ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం షేర్షా. కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్ జోహార్ ఈ సినిమా తెరకెక్కించారు. స్వ�
‘మా ఇద్దరిది గాఢమైన స్నేహం మాత్రమే. అంతకుమించిన బంధమేదీ లేదు’…అనే మాటను కథానాయికల నోట తరచుగా వింటుంటాం. ఫలానా వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నారట కదా? అనే ప్రశ్న ఎదురైనప్పుడల్లా అందాల నాయికలు అలాంటి సమాధానాల