హైదరాబాద్ : గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ. 1,75,000 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీడీ లు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల
బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలు త్వరలోనే సీఎం దృష్టికి సమస్య ఆమోదం లభిస్తే కొత్త రేట్లు ఖరారు హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం లక్ష