జిల్లాలో గొర్రెల పెంపకమే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అయితే వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గొర్రెల పెంపకందారుల సంఘం యాదాద్రి భు
బొమ్మారెడ్డిపల్లిలో మరణించిన గొర్రెలకు కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా పరిహారం చెల్లించాలని, బాధిత గొర్రెల పెంపకందారులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కోరారు. గ్రామాన�