తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళలకు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో పోలీసు శాఖ తీసుకొచ్చిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్' సత్ఫలితాన్నిస్తున్నది. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ విభాగం ద
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.