మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమయుగం’. సదాశివన్ దర్శకుడు. నైట్షిప్ట్ స్టూడియో పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాప్గేర్'. శశికాంత్ దర్శకుడు. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్లుక్, త్రీడీ మోషన్పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆది కెరీర్లో ఇదొక �