టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి కంపెనీ బోర్డుతోపాటు షేరు హోల్డర్లు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన ఏడాదికి ట్రిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకోనున్న�
దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ..షేరు హోల్డర్లకు బొనాంజాను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతీషేరుకు రూ.7.85 లేదా 785 శాతం డివిడెండ్ను ప్రకటించింది.