భస్మాసురుడి వారసులం మేం. అతని వారసత్వాన్ని నిలబెట్టి, మళ్లీ భస్మాసురుడిని భూమి మీదకు తీసుకురావాలంటే.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని చేయాలి. అది జరగాలంటే మరణ శాసనాలను లిఖించాలి. విష్ణుమూర్తి జాతకంలో పుట్టి
తాను అడిగిన అన్ని ప్రశ్నలకు రుద్ర కరెక్ట్గా సమాధానాలు చెప్పడంతో తన ప్రేయసి ‘శివుడు’ అంటూ శరత్ బాంబు పేల్చాడు. విరాట్+అనుష్క=విరుష్క ఎలా అయ్యారో.. శివుడు+శరత్=శివరత్ పేరిట తాము మారనున్నట్టు చెప్పాడు.