హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది.
MLA Maganti | జూబ్లీహిల్స్(Jubilee Hills )ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti )ఆధ్వర్యంలో మంగళవారం బోరబండలో నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
షేక్పేట్ : ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. శుక్రవారం రాత్రి ష�