ఆగి ఉన్న లారీని వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఔటర్ రింగ్రోడ్డుపై జరిగిన ఈ ఘటన వివరాలను శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస�
రూ. 1000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేసిన ఇద్దరు కబ్జాదారుల కుట్రను కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకుంది