తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) చైర్మన్గా నియమితులైన జస్టిస్ షమీమ్అక్తర్ గురువారం నాంపల్లిలోని టీజీహెచ్ఆర్సీలో బాధ్యతలు స్వీకరించారు.
ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను తమకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. వర్గీకరణ విధానంపై కొన్ని అపోహలున్నాయని, నివేదికలో ఏం ఉన్నదో, వర్�
బోధన్ పట్టణంలో హరిజన సుధార్ సమితి మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక ప్రత�