త్రిఫ్ట్ ఫండ్ కడుతున్న కార్మికులందరికీ నేతన్న భరోసా కల్పించాలని పద్మశాలి సంఘం చండూరు అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య అన్నారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘం సభ్యులతో కలిసి శ�
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్)లో కోచ్ల నియామక ప్రక్రియ పక్కదారి పడుతున్నది. నిబంధనలకు పాతరేస్తూ స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.