వాంకిడి మండల కేంద్రం నుంచి దాబా గ్రామం వరకు పోలీసుల మొహరింపు.. శైలజకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన బంధువులు సైతం గ్రామంలోకి వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు.. మీడియాకు నో ఎంట్రీ.. మృతురాలి ఇంటిచుట్టూ ఎటుచూసిన�
Shailaja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి( Shailaja dies) చెందింది.