సుదర్ఘీ కలను సాకారం చేస్తూ భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలువడంలో ఆ ముగ్గురి పాత్ర కీలకమని కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన సీయెట్ కంపెనీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రోహిత్
ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు కొత్త సీట్లు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు కూర్చొనే సీట్లలో బీఆర్ఎస్ ఎంపీలకు రెండో వరుసలో స్పీకర్ ఓం బిర్లా సీట్లు