వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతంలో మైనార్టీల కోసం ఆధునిక వసతులతో ప్రత్యేకంగా ఉర్దూ భవన్, షాదీఖాన నిర్మిస్తున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
సిరిసిల్లలో సకల హంగులతో షాదీఖాన రూపుదిద్దుకున్నది. అమాత్యుడు కేటీఆర్ చొరవతో ముస్లిం మైనార్టీల రెండు దశాబ్దాల కల సాకారమైంది. మంత్రి మంజూరు చేసిన రూ.1.13 కోట్లతో అధునాతన భవనం ముస్తాబైంది. గ్రౌండ్ఫ్లోర్ల�
సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు.