ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే ...మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది.
రిజిస్టర్లో సంతకాలు పెడుతూ..విధులకు డుమ్మాలు కొడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బండ్లగూడ-2 మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయులు వి. పీక్లాల్, పి. వెంకట్రెడ్డి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మరో 75 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. గత నెలలో జరిగిన ఉద్యోగోన్నతుల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు పదో�
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 18: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) హర్షం వ్యక్తంచేసింది. స�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెడ్మాస్టర్ పోస్టు మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాకరం అయ్యేలా కృషి చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్�