కమ్మర్పల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో పాత పది జిల్లాల క్రీడాకారులు పాల్గొనగా నిజామాబాద్ జిల్లా బాలికలు, బాలుర �
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ గురువారం ప్రారంభమయ్యాయి. టోర్నీని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.