కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఎస్జీఎఫ్ గేమ్స్ నిర్వహణపై పీడీ, పీఈటీలతో మండల విద్యాధికారి గంగుల నరేషం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన అండర్ 17, అండర్ 19 బాల, బాలికల 68వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి సెపక్తప్రా పోటీలు ఆదివారం ముగిశాయి.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆర్చరీ(విలువిద్య), ఫెన్సింగ్(కత్తిసాము) రాష్ట్ర స్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
క్రీడలతో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి �