మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు.
మైనార్టీ యువతుల ఉపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ తరఫున ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియో భరోసా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. నాంపల్లిలోని