కుట్టు మిషన్ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మజ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మి�
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు.
మైనార్టీ యువతుల ఉపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ తరఫున ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియో భరోసా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. నాంపల్లిలోని