గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలోనే తండాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. గురువారం ఆయన మండలంలోని సుద్దులం తం �
సంత్ సేవాలాల్ 1739, ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా, గుత్తి సమీపంలో ఉన్న రాంజీనాయక్ తండాలో ధర్మణీబాయి-భీమానాయక్ దంపతులకు జన్మించారు. అన్యాయాలు, మూఢ నమ్మకాలను వ్యతిరేకించడం, సత్యం దిశగా ప్రజలను ఆలోచింపజేయడం