ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ వేడుకలకు పార్�
మెదక్ జిల్లాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని గిరిజన తండాల్లో ఘనంగా గురువారం నిర్వహించారు. గిరిజన మహిళలు బోనాలతో సేవాలాల్ ఆలయాలకు చేరుకుని భోగ్భండార్ పూజలు చేశారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్