PMO: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల లోగా కొత్త ఆఫీసులో అడుగుపెట్టనున్నారు. రైసినా హిల్స్లో ఆయన కోసం కొత్త ఆఫీసును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీఎంవోను సేవా తీర్థ్గా నామకరణం చేశారు.
Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై.. ఇవాళ ఉదయం అమృత్సర్ స్వర్ణదేవాలయంలో కాల్పులు జరిపారు. మతపరమైన శిక్షలో భాగంగా ఆలయం గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సుఖ్బీర్పై ఓ వ్య�
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను ఉంచనున్నట్టు పేర్కొన్నది