ఏపీకి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు | కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇవాళ మరో 1.92 లక్షల టీకాలు అందాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు విజయవాడలోని గన్నవరం విమ�
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి.
న్యూఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నటాషా పూనావాలా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆమె వయసు 39 ఏళ్లు. తమ కంపెనీయే ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకానే వేసుకున్నట్లు ఆ