వడదెబ్బతో ఒకరు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన నేతి అంతయ్య (70) లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దినసరి కూలీగా ప�
ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపూర్లో రికార్డు అసిస్టెంట్గా పనిచే
కరోనా థర్డ్ వేవ్లో పిల్లలపై ప్రభావం తక్కువే : అధ్యయనం | కరోనా మూడో దశ ఉధృతి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.